ఆయన వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. శైలజానాథ్ వైసీపీలో చేరిన తర్వాత జగన్ బెంగుళూరు వెళ్లనున్నారు.
ఫిబ్రవరి 7 వరకూ సమయం కావాలని కోరారు. దీంతో సమయం ఇచ్చారు. దీంతో ఒంగోలుకు ఆర్జీవీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఆర్జీవీ టీమ్ ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు పథకాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర మంత్రి కొలుసు ...
తెలంగాణ రాజకీయాల్లో బీసీల ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ...
కులగణనను సక్సెస్ చేసినందుకు ఈ సభను నిర్వహించాలని అనుకుంటున్నారు. దీంతో గజ్వేల్ వేదికగా రెండు పార్టీలు రాజకీయంగా యుద్ధానికి ...
ప్రముఖ నటుడు, మానవతావాది సోనూసూద్ కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ...
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 6న రాష్ట్ర రోజువారీ విద్యుత్ డిమాండ్ ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) అనుమతి ఇచ్చింది. పలు కీలక ప్రాజెక్టుల ...
2024-25 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి (Q3) సంబంధించి సీనియర్ ఉద్యోగుల వేరియబుల్ పేను మరింత తగ్గించినట్లు సమాచారం ...
తండేల్ రాజు, సత్య పాత్రల్లో నాగచైతన్య, సాయిపల్లవి నటన, వారి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు ...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ, బహిష్కరించబడిన వారిపై ఎలాంటి దుష్ప్రవర్తనకు ...
బహిష్కరణలో ఉన్న మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ గురువారం భారతదేశం యొక్క తాత్కాలిక హైకమిషనర్కు ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results