ఈ సినిమా "తండేల్" నిజమైన ప్రేమకథతో జాతీయ మౌలిక సమసమన్యాలపై సరికొత్త దృష్టిని ప్రసాదించింది "తండేల్" జట్టులో సంతోషం, ...
ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఒంగోలు రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో ఈరోజు ఆర్‌జీవీ విచార‌ణ‌కు ...
పన్ను కట్టకుండా అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్ పాయింట్స్. అక్రమ హోర్డింగ్‌లను అధికారులు కూల్చివేస్తున్నారు. స్థానిక మున్సిపాలిటీ అధికారుల ఫిర్యాదుతో హైడ్రా చర్యలకు దిగింది. శంషాబాద్‌లోని సిద్ధా ...
ఇంటర్ హాల్‌టికెట్ల ను వాట్సాప్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.గతంలో ప్రైవేటు విద్యాసంస్థలు సకాలంలో ఫీజు ...
సచిన్ తన కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.సచిన్ టెండూల్కర్ 2014లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నాడు.అంతర్జాతీయ ...
మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్‌లోని లుథియానా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వార్త సోషల్‌ మీడియాలో ...
కులాల సర్వేపై వెనుకబడిన తరగతుల (బీసీ) సంఘాల నేతలకు వివరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో ...
అథారిటీ (ముడా) కుంభకోణం కేసుకు సంబంధించిన కేసు దర్యాప్తుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముడా కేసు దర్యాప్తును సీబీఐకి ...
ఏడాదికిపైగా యుద్ధంతో అతలాకుతలమైన గాజాను విడిచిపెట్టేందుకు పాలస్తీనియన్ల కోసం ఒక ప్రణాళికను రూపొందించాలని సైన్యాన్ని ...
హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులకు లావణ్య ...
తమతో పాటు మిత్రదేశం ఇజ్రాయేల్ ‘చట్టవిరుద్ధమైన, నిరాధారమైన’ దర్యాప్తు చేశారని ఆగ్రహిస్తూ ఆయన ఐసీసీపై ఆంక్షలు విధించారు.
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.